ఏదో వెలితి
నామదిలో ఎదో వెలితినా ఎదలో ఎదొ సంశయం
సరే
నా మనసింతగా కలచినా
మును పెన్నడు మూల్గ లేదు నా
నా మగధీరులూ కెలికినా
మది రోయక మిన్న కుండలే?
నాగురువే హితైషి యని
నాకనిపించి మనస్సు బాధతో
వేగిర పడ్డదే అపుడు ఏమని ఏలని
ఏడ్చి ఏడ్చి
నాకే గతి నైన కళ్ళు విడి
కేవల మాబుధు చెంత జేర
ఆ సంగడి లో మరో మధుర
సాంత్వన కొంచెము నాకు దక్కదా?
వారికివే నివాళులు
అవారిత జోతలు
నా కితాబులూ
వారికి ఆత్మ బంధువును
వారికి మానస పుత్రినే కదా
వారి కుమార్తె అక్కయట
వారి కుటుంబిని
ఆదరించి
నా వారసు లిద్దరంచనుచు
అక్కున జేర్చుకు ముద్దు లాడితే?
(ఇది పద కవిత కాదు. మూడు ఉత్పలమాల
పద్యాలు. మరోసారి చూడండి)
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home