Monday, May 13, 2013


తల్లీ  నాదు మనోగతం బయిన దంతా   నీ కృపా భావమే
తల్లీ  నాకు వచో విధేయ మది యంతా  నీ దయా సారమే
తల్లీ  నాకు సదా స్మృతి ప్రచుర మంతా  నీదు ఔదార్యమే
తల్లీ  నాదు మహా ధృతి విభవ మంతా   నీదు ప్రాసాదమే.   

ఈ పద్యం శ్రీ సదా శివానంద నాధ  తుమ్మలాపల్లి రామలింగేశ్వర రావు
గారు సౌందర్య లహరికి వ్యాఖ్యానమ్ వ్రాసి జగదంబ పై ఇలా వ్రాసారు.
అయితే నాలుగవ పాదం పూర్తిగా నా చేత ప్రక్షిప్తం చేయ బడింది 

1 Comments:

Blogger PADMAJA said...

🙏🙏🙏

June 24, 2022 at 4:48 AM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home