తల్లీ నాదు మనోగతం బయిన దంతా నీ కృపా భావమే
తల్లీ నాకు వచో విధేయ మది యంతా నీ దయా సారమే
తల్లీ నాకు సదా స్మృతి ప్రచుర మంతా నీదు ఔదార్యమే
తల్లీ నాదు మహా ధృతి విభవ మంతా నీదు ప్రాసాదమే.
ఈ పద్యం శ్రీ సదా శివానంద నాధ తుమ్మలాపల్లి రామలింగేశ్వర రావు
గారు సౌందర్య లహరికి వ్యాఖ్యానమ్ వ్రాసి జగదంబ పై ఇలా వ్రాసారు.
అయితే నాలుగవ పాదం పూర్తిగా నా చేత ప్రక్షిప్తం చేయ బడింది
1 Comments:
🙏🙏🙏
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home